ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు...

సర్పంచులకు శుభవార్త.. మరో రూ. 387.57 కోట్లు విడుదల

ది లీదర్స్ డైరీ: తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.15వ ఆర్థిక సంఘం నిధుల కోటాలో మూడో విడత నిధులు విడుదల చేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి...

సీపీ ని మర్యాద పూర్వకంగా కలిసిన మేయర్

దిలీదర్స్ డైరీ ఫిబ్రవరి 19: రామగుండం నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మహంకాళి స్వామి గురువారం రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్...

15లోగా పీఎం శ్రీ పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు

దిలీదర్స్ డైరీ: ఫిబ్రవరి19 భువనగిరి: పీఎం శ్రీ నిధులతో మంజూరైన పాఠశాలల్లో జరుగుతున్న సివిల్ పనులను పెండింగ్ లేకుండా ఈ నెల 15లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. గురువారం...

కనిపించిన నెలవంక రేపటి నుంచే రంజాన్

ది లీడర్స్ డైరీ: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపు ప్రారంభం కానుంది. సౌదీ అరేబియా సహా పలు గల్ఫ్ దేశాలలో ఫిబ్రవరి 18, 2026 సాయంత్రం రంజాన్ నెలవంక...

tsr M