స్థానిక సంస్థలు ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటుతో ఆమెను గెలుపు వరించింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని వివాదాస్పద గ్రామమైన పరండోలి గ్రామపంచాయతీ సర్పంచ్ గా రాథోడ్ పుష్పలత కేవలం...
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుత ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంటతో పూర్తయ్యింది. పలుచోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే...
ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు
విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం-జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల
నిర్మల్ జిల్లా పరిధిలో మొదటి...
మెదక్,డిసెంబర్ 11:మెదక్ జిల్లా, టేక్మల్ మండలం షాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచిగా లునావత్ ప్రభు 267ఓట్ల మెజారిటీతో తమ సమీప అభ్యర్థి రాజుపై విజయం సాధించారు.మొత్తం 8 వార్డులు ఏకగ్రీవం కాగా,1 వార్డుకు...
మెదక్,డిసెంబరు11:మెదక్ జిల్లా,హవేలిఘనపూర్ మండల పరిధిలో లింగసాన్ పల్లి పోలింగ్ కేంద్రంలో నడవలేని స్థితిలో ఉన్న ఓవృద్ధురాలిని వీల్చైర్పై పోలింగ్ స్టేషన్కు తీసుకెళ్లి ఆమె ఓటు హక్కు వినియోగించేందుకు సహాయం చేసిన మనోహరాబాద్ పోలీస్...