రూ.351 కోట్లతో భద్రాద్రి క్షేత్ర పునర్నిర్మాణం: సీఎం

రూ.351 కోట్లతో భద్రాద్రి క్షేత్ర పునర్నిర్మాణం: సీఎం ది లీడర్స్ డైరీ: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలి...

వచ్చే విద్యా సంవ త్సరం ఉదయం 5 రకాల టిఫిన్లు

ఉదయం 5 రకాల టిఫిన్లు రెండు రోజులు మిల్లెట్ ఇడ్లీ.. మిగిలిన రోజుల్లో మిల్లెట్ ఉప్మా, దోసె, పూరి, బోండ... ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఇదే మెనూ ది లీడర్స్ డైరీ: వచ్చే...

భద్రాద్రి జిల్లాలో రూ.98.75 కోట్ల ‘రైతు భరోసా’ జమ

భద్రాద్రి జిల్లాలో రూ.98.75 కోట్ల 'రైతు భరోసా' జమ ది లీడర్స్ డైరీ: భద్రాద్రి జిల్లాలో రైతు భరోసా పథకం నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు సోమవారం 1,77,201 మంది రైతులకు సంబంధించి...

సీతారాముల కల్యాణానికి గవర్నర్కు ఆహ్వానం

సీతారాముల కల్యాణానికి గవర్నర్కు ఆహ్వానం ది లీడర్స్ డైరీ: భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీసీతారాముల కల్యాణ మహో త్సవానికి హాజరుకావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ ఆహ్వానించింది. మంత్రి కొండా...

పెండింగ్ బిల్లులు విడుదల చేయండి

పెండింగ్ బిల్లులు విడుదల చేయండి కరీంనగర్ కలెక్టర్కు మాజీ సర్పంచుల వినతి ది లీడర్స్ డైరీ: మాజీ సర్పంచుల జీవితాలు ఆగం చేయొ ద్దని, అప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని, వెంటనే పెండింగ్ బిల్లులు...

Sunitha