Headlinesప్రభుత్వాన్ని నిలదీసేలా బి ఆర్ ఎస్ వ్యూహరచన

ప్రభుత్వాన్ని నిలదీసేలా బి ఆర్ ఎస్ వ్యూహరచన

Link Copied!

నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని దీనిపై తానే రంగంలోకి దిగుతానని కెసిఆర్ ఇటీవల ప్రకటించారు. దీంతో గవర్నమెంట్ అవే అంశాలపై ఈనెల 29 నుంచి అసెంబ్లీని సమావేశపరచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభలో ప్రాజెక్టులు సహా కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను హరీష్ రావు కేటీఆర్ జగదీశ్ రెడ్డి తలసానికి కేసీఆర్ అప్పగించారు రైతు సమస్యలపై ఎమ్మెల్యేలను రెడీ చేస్తున్నారు అయితే ఆయన సభకు వస్తారా లేదా అనేది సందిగ్ధంగా ఉంది.

తాజా వార్తలు

Related Articles