అమెరికా కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్లో స్వదేశీ డిస్ట్రిక్ట్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,...
కూసుమంచి మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బెల్లంకొండ నాగన్న, గుండా మోహన్ రెడ్డి, రాజుపేట...
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీలో రెండు లేదా మూడు ఫామ్ పాండ్లు (Farm Ponds) నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం. దాన కిషోర్ అధికారులను ఆదేశించారు.
ఆగస్టు...
అనధికారిక పత్తి విత్తనాల విక్రయం: ఆదిలాబాద్ జిల్లా సర్పంచ్ తాత్కాలిక సస్పెన్షన్
ఆదిలాబాద్: రైతులకు అనధికారికంగా పత్తి విత్తనాలు విక్రయించిన ఆరోపణల నేపథ్యంలో ఇచ్చోడ మండలం దాభా (బి) గ్రామ పంచాయతీ సర్పంచ్ నారవతే...
జనగామ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నర్మెట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్...