ఇతర వనరులతో అదనపు రాబడికి కార్యాచరణ ప్రణాళిక
రాష్ట్రంలోని గ్రామపంచాయతీల సొంత ఆదాయ వనరులను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పన్నులపై మాత్రమే ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అదనపు ఆదాయం...
15వ ఆర్థిక సంఘం నిధులపై ఆరోపణలు అవాస్తవం: పంచాయతీరాజ్ శాఖ
15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని రాష్ట్ర పంచాయతీరాజ్,...
గ్రామ పంచాయతీలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.1,700 కోట్లకు చేరినట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది.
బకాయిలు చెల్లించాల్సిందేనని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఒత్తిడి
అలా ఎలా చెల్లిస్తారంటూ కార్యదర్శులను అడ్డుకుంటున్న సర్పంచులు
రాష్ట్రంలోని...
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధంగా వినియోగిస్తుందని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...
'అమృత్' పనుల్లోనూ తీవ్ర నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు...